వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రంగారెడ్డి జిల్లా మాంచాల మండలంలో ఆగవల్లి గ్రామం వద్ద శనివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 4గురు వ్యక్తులు మరణించారు.

నాగార్జునసాగర్‌ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న లారీ-ఆటో ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. ఆటోలో వున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు రోజువారి కూలీలు. కాగా మరొకరు ఆటో డ్రైవర్‌. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X