వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
హైదరాబాద్ః
రంగారెడ్డి
జిల్లా
మాంచాల
మండలంలో
ఆగవల్లి
గ్రామం
వద్ద
శనివారం
నాడు
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
4గురు
వ్యక్తులు
మరణించారు.
నాగార్జునసాగర్
రోడ్డుపై
ఈ
ప్రమాదం
జరిగింది.
ఎదురెదురుగా
వస్తున్న
లారీ-ఆటో
ఢీకొనడంతో
ఈ
సంఘటన
జరిగింది.
ఆటోలో
వున్న
నలుగురు
వ్యక్తులు
అక్కడికక్కడే
మరణించారు.
మృతుల్లో
ముగ్గురు
రోజువారి
కూలీలు.
కాగా
మరొకరు
ఆటో
డ్రైవర్.
పోలీసులు
కేసు
నమోదు
చేసుకుని
దర్యాప్తు
చేస్తున్నారు.
Comments
Story first published: Saturday, November 24, 2001, 23:53 [IST]