వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ః కృషి బాంకు డిపాజిటర్లకు ఈ నెల 27వ తేదీనుంచి వారి డిపాజిట్లను వాపస్‌ చేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. లక్ష రూపాయల లోపు డిపాజిట్లు వున్న ఖాతాదారులకు చెల్లించేందుకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ 25 కోట్ల 47 లక్షల రూపాయలు చెల్లించడానికి అంగీకరించింది.

By Staff
|
Google Oneindia TeluguNews

అందులో భాగంగా తొలిడతగా 15 కోట్లరూపాయలను డుదలచేసింది. మంగళవారం నుంచి డిపాజిట్‌ దారులకు చెల్లింపులు మొదలుపెట్టనున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. మొదట అయిదు పదివేల రూపాయల చిన్నమొత్తాలున్న డిపాజిటర్ల డబ్బులు తిరిగి చెల్లిస్తారు. ఆ తర్వాత పెద్దమొత్తాల్లో డిపాజిట్లు వున్నవారికి డబ్బులు తిరిగి చెల్లిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X