వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్రనుమార్చక తప్పదు: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews
న్యూఢిల్లీ:పాఠశాలల్లోని చరిత్ర పాఠ్యాంశాల్లో మార్పులుచేయడాన్ని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిసమర్థించుకున్నారు. చరిత్ర రచనఏకపక్షంగా సాగినప్పుడు మార్చక తప్పదని ఆయనఅన్నారు. దీని గురించి పార్లమెంటులో చర్చకు తాముసిద్ధమేనని ఆయన అన్నారు. బిజెపి అధికారప్రతినిధి .కె. మల్హోత్రా శనివారంమధ్యాహ్నం ఏర్పాటు చేసిన ందు సందర్భంగాఆయన dుడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగామాట్లాడారు.

దేశద్యా వ్యవస్థలను తాలిబనైజ్‌ చేయడానికిప్రభుత్వం ప్రయత్నిస్తోందని, చరిత్రపాఠాల్లోంచి కొన్ని భాగాలను తీసేయడం నిస్సందేహంగామతతత్వమేనని ప్రతిపక్షాలు శుక్రవారంరాజ్యసభలో దుయ్యబట్టాయి. దీంతోరాజ్యసభలో శుక్రవారం తీవ్ర గందరగోళంచెలరేగింది. ఈ గందరగోళం రాజ్యసభ వాయిదాకుదారి తీసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X