వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి వర్గ సభ్యులందరూ మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించే వెసులుబాటు ముఖ్యమంత్రిషీలా దీక్షిత్‌కు కల్పించడానికి వారు బుధవారం రాజీనామాలు చేశారు.

By Staff
|
Google Oneindia TeluguNews

మంత్రి వర్గాన్నిస్వేచ్ఛగా పునర్వ్యస్థీకరించుకునే అవకాశం షీలా దీక్షిత్‌కు వుండాలనే ఉద్దేశంతో వారు రాజీనామాలు చేసినట్లు చెబుతున్నారు. పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రివీలు కల్పించే ఉద్దేశం కూడా ఈ రాజీనామాల వెనక ఉన్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X