వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో న్యాయవాదుల మృతి
హైదరాబాద్ః
హైదరాబాద్కు
చెందిన
ముగ్గురు
హైకోర్టు
న్యాయవాదులు
శనివారం
నాడు
మెదక్జిల్లా
రాజీవ్
రహదారి
సమీపంలో
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
మరణించారు.
కారు-ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మెదక్జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోమురవెల్లి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ముగ్గురు న్యాయవాదులు సిద్దిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే వారిని సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని పోలీసులు తెలిపారు
Comments
Story first published: Saturday, December 1, 2001, 23:53 [IST]