వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో న్యాయవాదుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు హైకోర్టు న్యాయవాదులు శనివారం నాడు మెదక్‌జిల్లా రాజీవ్‌ రహదారి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.

కారు-ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మెదక్‌జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోమురవెల్లి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ముగ్గురు న్యాయవాదులు సిద్దిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే వారిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని పోలీసులు తెలిపారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X