వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోమ్‌ పేజి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃరంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని పారిశ్రామిక వాడలోవున్న ఒక అల్యూమినియం ఫాక్టరీ పేలి ముగ్గురుకార్మికులు అక్కడికక్కడే మరణించారు.ఫ్యాక్టరీలోని బాయిలర్‌ పేలడంతో ఈప్రమాదంజరిగినట్టుగా తెలిసింది.

మరణించిన ముగ్గురిలోఇద్దరు బీహార్‌కు చెందిన కార్మికులు కాగా మరోకరుఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికునిగాపోలీసులు చెప్పారు. సంఘటన ఈ ప్రాంతంలోతీవ్ర సంచనలం సృష్టించింది పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X