హోమ్‌ పేజి

హైదరాబాద్‌ఃరంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని పారిశ్రామిక వాడలోవున్న ఒక అల్యూమినియం ఫాక్టరీ పేలి ముగ్గురుకార్మికులు అక్కడికక్కడే మరణించారు.ఫ్యాక్టరీలోని బాయిలర్‌ పేలడంతో ఈప్రమాదంజరిగినట్టుగా తెలిసింది.

మరణించిన ముగ్గురిలోఇద్దరు బీహార్‌కు చెందిన కార్మికులు కాగా మరోకరుఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికునిగాపోలీసులు చెప్పారు. సంఘటన ఈ ప్రాంతంలోతీవ్ర సంచనలం సృష్టించింది పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+