వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హోమ్ పేజి
హైదరాబాద్ఃరంగారెడ్డి జిల్లా మేడ్చల్లోని పారిశ్రామిక వాడలోవున్న ఒక అల్యూమినియం ఫాక్టరీ పేలి ముగ్గురుకార్మికులు అక్కడికక్కడే మరణించారు.ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో ఈప్రమాదంజరిగినట్టుగా తెలిసింది.
మరణించిన
ముగ్గురిలోఇద్దరు
బీహార్కు
చెందిన
కార్మికులు
కాగా
మరోకరుఉత్తరప్రదేశ్కు
చెందిన
కార్మికునిగాపోలీసులు
చెప్పారు.
సంఘటన
ఈ
ప్రాంతంలోతీవ్ర
సంచనలం
సృష్టించింది
పోలీసులుకేసు
నమోదు
చేసుకుని
దర్యాప్తుచేస్తున్నారు.
Comments
Story first published: Saturday, December 1, 2001, 23:53 [IST]