వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ కు భారత్ డిమాండ్ల జాబితా!
ఇస్లామాబాద్ః భారత-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు పాకిస్తాన్ తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ భారత్ కొన్ని పత్రాలను పాక్ కు అందజేసింది. భారత భద్రతావ్యవహారాల సలహాదారు బ్రిజేష్ మిశ్రా సోమవారం ఈ పత్రాలను పాక్ విదేశాంగ మంత్రి అబ్దుల్ సత్తార్ కు అందజేశారు. సార్క్ శిఖరాగ్రం సందర్భంగా బ్రిజేష్ మిశ్రా ఈ పత్రాలను పాక్ కు అందజేసినట్లు ది నేషన్ పత్రిక వెల్లడించింది.
Comments
Story first published: Monday, January 7, 2002, 23:53 [IST]