వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఈక్వెడార్ విమానం అదృశ్యం
ఈక్వెడార్ః 92 మంది ప్రయాణికులు వున్నఈక్వెడార్ విమానం ఒకటి అదృశ్యం అయింది. మంగళవారం ఉదయంఈక్వెడార్ లోని ఓ పట్టణం నుంచి మరో పట్టణానికి బయలుదేరిన ఈవిమానం జేమ్స్ పర్వత శ్రేణుల సమీపంలో కంట్రోల్ టవర్ తో సంబంధాలు కోల్పోయింది.పర్వత శ్రేణుల ప్రాంతంలో భారీ గా మంచు కురుస్తున్నది.
Comments
Story first published: Tuesday, January 29, 2002, 23:53 [IST]