వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైసిగండి నిందితులపైకఠిన చర్య

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌ఃమైసిగండిలో గిరిజిన వ్యాపారి రామావత్‌భీమా హత్యకేసులో నిందితులైనపోలీసు ఉద్యోగులను సర్వీసునుంచి తొలిగించారు.ఈ విషయం హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ప్రకటించారు. నిందితులపై ప్రభుత్వంకఠిన చర్య తీసుకుంటుందని పోలీసుబలగాలను క్రమశిక్షణలో పెట్టేందుకు చర్యలుతీసుకుంటుందని ఆయన చెప్పారు.

ఈ తరహాసంఘటనలు మరోసారి జరగకుండా చూస్తామనిఆయన చెప్పారు. బుధవారం నాడు ఆయనబాధితుల కుటుంబాన్ని పరామర్శించారు.కలెక్టర్‌ ప్రకటించిన పరిహారంతో పాటుముఖ్యమంత్రి అదనంగా ప్రకటించిన సాయాన్నికూడా బాధితుల పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా వేయనున్నట్టుగామంత్రి చెప్పారు. రామావత్‌ భార్యకు ఉద్యోగంఇవ్వడంతో పాటు వారి పిల్లల చదువుఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందనితెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X