మహబూబ్నగర్ ఎస్పీ బదిలీ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా రెండు జిల్లాల ఎస్పిలను మార్చేసింది. ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల ఎస్పిలను బదిలీ చేసి కొత్తవారిని ఆ స్థానాల్లో వేసింది.
ఖమ్మం ఎస్పి రాజరత్నంనాయుడును కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో కడపలో బెటాలియన్ కమాండెంట్గా పని చేస్తున్నవి.వి. శ్రీనివాసరావును నియమించింది. రాజరత్నం నాయుడుకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.ఈ బదిలీల నేపథ్యంలో కొత్త డిజిపి నియామకాన్ని ప్రభుత్వం ఒక రోజు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications
