వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్మిక చట్టాల సవరణకు కేబినెట్‌ ఒకె

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కార్మిక సంస్కరణలను చేపట్టే ఉద్దేశంతో కేంద్ర మంత్రి వర్గం శుక్రవారం పారిశ్రామికవివాదాల చట్టానికి సవరణలు తెచ్చే ప్రతిపాదనలను ఆమోదించింది.

ఆ సవరణలను వచ్చే పార్లమెంటుబడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు అధికార ప్రతినిధి చెప్పారు. సవరణల వల్ల ప్రభుత్వ అనుమతి లేకుండానే వేయి మంది వరకు ఉద్యోగులు ఉన్న ఖాయిలా పరిశ్రమలు కార్మికులను తొలిగించడానికివీలు కలుగుతుంది. ఇంతకు ముందు వంద మంది ఉద్యోగులున్నప్పుడు మాత్రమే ఈ విధంగా తొలగించడానికివీలు వుండేది. గతబడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి యశ్వంత్‌సిన్హా చేసిన ప్రకటనలో భాగంగా ఈ సవరణలను ప్రభుత్వం తెస్తోంది. 99 శాతం ఖాయిలా పడిన పరిశ్రమలను ప్రభుత్వ అనుమతి లేకుండా మూసేయడానికి ఈ సవరణల వల్ల వీలవుతుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X