వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంకలో కాల్పులవిమరణ ఒప్పందం

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంక ప్రభుత్వానికి, శ్రీలంక తమిళ్‌ టైగర్స్‌కు మధ్య చారిత్రాత్మకమైన కాల్పులవిరమణ ఒప్పందం జరిగింది.

శ్రీలంక ప్రధాని రనీల్‌విక్రమసింఘే కాల్పుల విరమణకు లిబరేషన్‌ టైగర్స్‌ తమిళ్‌ ఈలం(ఎల్‌టిటిఇ)తో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంటున్నఅంగీకార పత్రాన్ని నార్వే దూత జోన్‌ వెస్ట్‌బోర్గ్‌కు వావునియా పట్టణంలోఅందజేశారు. ఈ అవగాహన పత్రంపై ఎల్‌టిటిఇ ఛీఫ్‌ ప్రభాకరన్‌ సంతకం చేశారు.

కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 23వ తేదీన అమలులోకి వస్తుంది. సొంత దేశంకోసం పోరాటం చేస్తున్న ఎల్‌టిటిఇకి, ప్రభుత్వానికి మధ్య తదుపరి చర్చలు జరగడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X