రైల్వే బడ్జెట్పై కేబినెట్ భేటీ
న్యూఢిల్లీః రైల్వే మంత్రి నితిష్ కుమార్ ఈ నెల 26న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ప్రధాని వాజ్పేయి అధ్యక్షతన శుక్రవారం నాడు సమావేశమైంది. బడ్జెట్ ప్రతిపాదనలు కఠినంగానే వుండే అవకాశం వున్నదని రైల్వే మంత్రి ముందుగానే హెచ్చరించిన నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలపై పెద్దఎత్తున ఊహగానాలు వినవస్తున్నాయి.












Click it and Unblock the Notifications
