వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సచిన్ సెంచరీ: భారత్ 437/5
నాగపూర్:జింబాబ్వేతో
ఇక్కడ
జరుగుతున్న
తొలి
టెస్టు
మొదటి
ఇన్నింగ్స్లో
భారత్
పటిష్టమైన
స్థితికి
చేరుకుంది.
శనివారం
ఆట
ముగిసే
సమయానికి
భారత్
ఐదువికెట్ల
నష్టానికి
437
పరుగులు
చేసింది.
209
పరుగుల
ఓవర్నైట్
స్కోర్తో
శనివారం
ఆట
ప్రారంభించిన
భారత్
మరో
మూడువికెట్లు
మాత్రమే
కోల్పోయి
భారీ
స్కోర్
సాధించింది.
దీంతో
జింబాబ్వే
తొలి
ఇన్నింగ్స్పై
భారత్
150
పరుగుల
ఆధికత్యను
సాధించింది.
Comments
Story first published: Saturday, February 23, 2002, 23:53 [IST]