వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్‌ తో జయలలిత భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నయ్‌ః తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈ నెల 2 న ప్రమాణ స్వీకారం చేయనున్న అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత బుధవారం గవర్నర్‌ రామ్మోహన్‌ రావును కలుసుకున్నారు. గవర్నర్‌ తో ఆమె కనీసం అరగంట సేపు చర్చలు జరిపారు. ఆండిపట్టి నుంచి జయలలిత ఎన్నిక కావడం, ఆమె ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా పన్నీర్‌ సెల్వం రాజీనామా చేసిన విషయం విదితమే.

ఈ నేపద్యంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే మంత్రి వర్గం గురించి జయలలిత గవర్నర్‌ రామ్మోహన్‌ రావుతో చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X