వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరప్రదేశ్‌కుకేంద్రం ఆదేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః గుజరాత్‌ లోని గోద్రా వద్ద సబర్మతిఎక్స్‌ ప్రెస్‌ పై గుర్తుతెలి.ని దుండగులు దాడి చేసి నాలుగు బోగీలకు నిప్పుపెట్టారు. ఈ దుర్ఘటనలో 30 మంది సజీవదహనం అయ్యారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులురైలులోకి ప్రవేశించి బోగీలకు నిప్పుపెట్టారు. రామభక్తులు వున్న బోగీలను ఎంపిక చేసుకొని గుర్తుతెలియని దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు.

ముజఫర్‌ పూర్‌ - సబర్మతి మధ్య నడిచే ఈరైలు గోద్రా వద్దకు రాగానే బోగీల్లో మంటలు వ్యాపించాయి. బోగీల మంటలను ఆర్పేందుకుఅగ్నిమాపక దళాలు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. దారుణమైన ఈ సంఘటనపైవిచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X