వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తరప్రదేశ్కుకేంద్రం ఆదేశాలు
అహ్మదాబాద్ః గుజరాత్ లోని గోద్రా వద్ద సబర్మతిఎక్స్ ప్రెస్ పై గుర్తుతెలి.ని దుండగులు దాడి చేసి నాలుగు బోగీలకు నిప్పుపెట్టారు. ఈ దుర్ఘటనలో 30 మంది సజీవదహనం అయ్యారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులురైలులోకి ప్రవేశించి బోగీలకు నిప్పుపెట్టారు. రామభక్తులు వున్న బోగీలను ఎంపిక చేసుకొని గుర్తుతెలియని దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, February 27, 2002, 23:53 [IST]