వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ చేరిన భౌతికకాయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃహెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి భౌతిక కాయాన్ని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం 6గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌తీసుకువచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని బేగంపేటవిమానాశ్రయం నుంచి నేరుగా ఆయన ఇంటికి తీసుకువెళ్ళారు.అక్కడ కొద్దిసేపు వుంచిన తరువాత బాలయోగిభౌతిక కాయాన్ని బంజారాహిల్స్‌ లోని తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ కు తరలించారు.

బాలయోగి మరణవార్తవిన్నవెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుటాహుటిన హెలికాప్టర్‌ లో ఏలూరు వెళ్ళారు. అక్కడి నుంచి మృత దేహాన్ని గన్నవరం తరలించి ప్రత్యేకవిమానంలో హైదరాబాద్‌ తీసుకువచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X