వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమలాపురం చేరిన బాలయోగి భౌతికకాయం
అమలాపురంః హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణంపాలైన లోక్ సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం కొత్తఢిల్లీ నుంచి అమలాపురం చేర్చారు. సోమవారం వేకువజామున హైదరాబాద్ నుంచి కొత్తఢిల్లీ తరలించి బాలయోగి భౌతిక కాయాన్ని పార్లమెంటు భవనప్రాంగణంలో వుంచారు. ప్రధాని, రాష్ట్రపతి, వందలాది మంది ఎం.పి.లు, ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులుఅర్పించారు. సాయంత్రం బాలయోగి భౌతిక కాయాన్ని ప్రత్యేకవిమానంలో రాజమండ్రి తరలించారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక వాహనంలో దివంగత నేతను అమలాపురం తరలించారు.
Comments
Story first published: Monday, March 4, 2002, 23:53 [IST]