వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జింబాబ్వేతో సిరీస్ భారత్కైవసం
న్యూఢిల్లీః
జింబాబ్వేతో
జరుగుతున్న
రెండో
టెస్ట్
మాచ్లో
భారత్
నాలుగు
వికెట్ల
తేడాతో
ఘన
విజయం
సాధించింది.
ఈ
విజయంతో
2-0
తేడాతో
సిరీస్
భారత్
కైవసం
అయింది.
ఈ
మాచ్లో
భారత్
విజయానికి
బాటలు
వేసిన
హర్భజన్సింగ్కు
మాన్
ఆఫ్
మాచ్,
అనిల్కుంబ్లేకు
మాన్
ఆఫ్
సిరీస్
దక్కాయి.
Comments
Story first published: Monday, March 4, 2002, 23:53 [IST]