వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లోక్సభ నివాళి
న్యూఢిల్లీః
దివంగత
స్పీకర్
జిఎంసి
బాలయోగికి
లోక్సభ
సోమవారం
నాడు
ఘనంగా
నివాళులర్పించింది.
డిప్యూటీ
స్పీకర్
సయీద్
అధ్యక్షతన
జరిగిన
సమావేశం
స్పీకర్గా
పార్లమెంటేరియన్గా
బాలయోగి
సేవలను
ప్రస్తుతించింది.
బాలయోగి స్మృతికి నివాళులర్పించారు. సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలియజేసిన తర్వాత గురువారానికి వాయిదా పడింది.
Comments
Story first published: Monday, March 4, 2002, 23:53 [IST]