వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభ నివాళి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దివంగత స్పీకర్‌ జిఎంసి బాలయోగికి లోక్‌సభ సోమవారం నాడు ఘనంగా నివాళులర్పించింది. డిప్యూటీ స్పీకర్‌ సయీద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం స్పీకర్‌గా పార్లమెంటేరియన్‌గా బాలయోగి సేవలను ప్రస్తుతించింది.

బాలయోగి మృతి జాతికి తీరని లోటని లోక్‌సభపేర్కొంది. స్పీకర్‌గా సభను సవ్యంగా నడిపించడానికి బాలయోగి పడిన తపనను, సభ్యులకోసం అత్యంత శ్రమకోర్చి ప్రవర్తనా నియమావళిని రూపొందించినవిషయాన్ని సభ గుర్తుకుతెచ్చుకున్నది. ప్రధాని వాజ్‌పేయి, హోం మంత్రి అద్వానీ, ప్రతిపక్ష నేత సోనియాతో సహా దాదాపు సభ్యులంతాహాజరై
బాలయోగి స్మృతికి నివాళులర్పించారు. సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలియజేసిన తర్వాత గురువారానికి వాయిదా పడింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X