అగ్ర నేతల అశ్రుతర్పణం
న్యూఢిల్లీః రాష్ట్రపతి కెఆర్ నారాయణన్, ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్, ప్రధాని వాజ్పేయి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీ, మాజీ ప్రధానులు చంద్రశేఖర్, పివి నరసింహారావు, విపి సింగ్, ఐకె గుజ్రాల్తో సహా పలువురు అగ్రశ్రేణి నేతలు, మంత్రులు, ఎంపీలు సోమవారం నాడు పార్లమెంట్ హౌస్లో దివంగత నేత, లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications
