వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎదుర్లంక బ్రిడ్జికి బాలయోగిపేరు
అమలాపురంః యానాం-ఎదుర్లంక బ్రిడ్జికి దివంగత లోక్ సభ్ స్పీకర్ బాలయోగి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో నిర్మిస్తున్న స్పోర్ట్స్ విలేజ్ కు కూడా బాలయోగి పేరు పెడతారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఎదుర్లంకలో గానీ, అమలాపురంలో గానీ బాలయోగి పేరిట ఓ మెమోరియల్ ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
Comments
Story first published: Monday, March 4, 2002, 23:53 [IST]