వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నష్టపరిహారంలో మతవివక్ష?
గాంధీనగర్ః గుజరాత్లో ఇటీవల జరిగిన మతపరమైన మారణహోమానికి బలైన బాధితులకు ప్రభుత్వం చెల్లించే పరిహారంలోవివక్షపై పెద్దఎత్తున దుమారం చెలరేగుతున్నది. గోధ్రా దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరి రెండు లక్షల రూపాయల చొప్పున దరిమిలా చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటంబాలకు లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారంఅందించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Comments
Story first published: Tuesday, March 5, 2002, 23:53 [IST]