వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్‌ కోట్‌ లో పూజః పరమహంస

By Staff
|
Google Oneindia TeluguNews

అయోధ్యః కోర్టు తీర్పును గౌరవిస్తానని,వివాదాస్పద స్థలంలో ప్రవేశించనని రామజన్మభూమి శిలాన్యాస్‌ అధినేత రామచంద్ర పరమహంస ప్రకటించడంతో భారతీయులందరితో పాటు, కేంద్రంలోని వాజ్‌పేయి ప్రభుత్వం హాయిగా ఊపిరి పీల్చుకున్నది.వివాదాస్పదస్థలంలో కాకుండా ముందుగా నిర్దేశించిన ముహూర్తానికే రామ్‌ కోట్‌ వద్ద పూజ నిర్వహిస్తామని శుక్రవారం అయోధ్యలో జరిగినవిలేకర్ల సమావేశంలో పరమహంస చెప్పారు.

వాస్తవానికి రామ్‌ కోట్‌ సమీపంలోనేశ్రీరామజననం జరిగిందని ఆయన అన్నారు. అయితేవివాదాస్పద స్థలంలో ఆలయ నిర్మాణం గురించి పట్టుపట్టరా అని ప్రశ్నించగా ఆ స్థలం మాది...... అక్కడే ఆలయం నిర్మిస్తాం అని ఆయన అన్నారు. దేశ శ్రేయస్సు దృష్ట్యావివాదాస్పద స్థలంలో పట్టుపట్టరాదని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X