వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఎn్గాన్‌లో భూకంపం:4800 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌: ఉత్తరఅఎn్ఘానిస్థాన్‌ను సోమవారం రాత్రి భూకంపం కుదిపేసింది. ఈదుర్ఘటనలో 4800 మందికి పైగా మరణించినట్లుసమాచారం.

బగ్ల్‌హామ్‌ ప్రొవిన్స్‌లోని నహ్రీన్‌ పట్టణం తీవ్రంగాదెబ్బ తిన్నదని, 200 ఇళ్లకు పైగా దెబ్బ తిన్నాయని ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి రెబక్కా రిచర్ట్స్‌ చెప్పారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X