వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యూష కేసు: పత్రికలకు ఆదేశాలు
హైదరాబాద్:
సినీ
నటి
ప్రత్యూష
కేసులో
కౌంటర్లు
దాఖలు
చేయాలని
కోర్టు
పత్రికా
ప్రతినిధులను
అదేశించింది.
ప్రత్యూష
కేసునువిచారిస్తున్న
జస్టిస్
మోతిలాల్
నాయక్,
జస్టిస్
రోహిణిలతో
కూడిన
బెంచ్
ఈ
ఆదేశాలు
జారీ
చేసింది.
మెడికో లీగల్ కేసు అని తెలిసి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫడవిట్ దాఖలు చేయాలని కోర్టు కేర్ ఆస్పత్రిని ఆదేశించింది. ప్రత్యూషస్టేట్మెంట్ తీసుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేశారనేవిషయాన్ని కూడా తెలియజేయాలని కోర్టు సూచించింది.
ప్రత్యూష
విస్రా
డిఎన్ఎ
పరీక్ష
నిర్వహించి,
పది
రోజుల్లోగా
నివేదికఅందజేయాలని
కోర్టు
సంబంధిత
సంస్థను
ఆదేశించింది.
కేసువిచారణను
కోర్టు
ఏప్రిల్
9వ
తేదీకి
వాయిదా
వేసింది.
Comments
Story first published: Tuesday, March 26, 2002, 23:53 [IST]