వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు దొంగల కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: అంతర్జాతీయ నేరస్థుల ముఠాకు చెందిన నలుగురు దొంగలు మంగళవారం పోలీసుల చేతిలో హతమయ్యారు. నలుగురు దొంగలను గుంటూరు జిల్లాలో పోలీసులు కాల్చి చంపారు.

పోలీసుల కథనం ప్రకారం- మూడు నెలల క్రితంఅరెస్టయిన నలుగురు దొంగలను పోలీసులు సత్తెనపల్లి నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సమయంలో దొంగలు ఇన్‌స్పెక్టర్‌ వద్ద గల ఆయుధాన్ని లాక్కుని బెదిరిస్తూ పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు దొంగలు హతమయ్యారు. ఒక కానిస్టేబుల్‌ గాయపడ్డాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X