వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాలు దువ్వితే భారత్కు పాఠం
హరిద్వార్ః
అయోధ్యలో
రామాలయం
నిర్మాణం
వ్యవహారానికి
సంబంధించి
కోర్టు
తీర్పునకు
కట్టుబడి
వుంటామని
గతంలో
ప్రకటించిన
విశ్వహిందూపరిషత్
హఠాత్తుగా
మాటమార్చింది.
హరిద్వార్లో
జరిగిన
విశ్వహిందూ
పరిషత్
కేంద్రీయ
మార్గదర్శి
మండల్
సమావేశంలో,
భక్తి
విశ్వాసాలకు
సంబంధించిన
వ్యవహారాలను
కోర్టులు
నిర్ణయించలేవని
విశ్వహిందూ
పరిషత్
పేర్కొంది.
రామాలయం
వ్యవహారంపై
చర్చల
ప్రసక్తి
లేదని
పేర్కొంది.
మండల్
సమావేశం
రామాలయం
నిర్మాణానికి
తమ
కార్యక్రమాన్ని
కూడా
ప్రకటించింది.
Comments
Story first published: Saturday, June 22, 2002, 23:53 [IST]