వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకు చేరిన రాష్ట్రపతి నివేదిక

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః గుజరాత్‌ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘంతీసుకున్న సంచలనాత్మక నిర్ణయం వ్యవహారం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వ్యవహారాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం కు నివేదించింది. ఆయన ఆ నివేదికను పరిశీలించి మూడుఅంశాలపై సుప్రీంకోర్టు సలహా కోరారు. ఇటువంటి సమయాల్లో రాష్ట్రపతి పాత్ర ఎంతవరకు వుంటుందనేవిషయాన్ని కూడా కలాం సుప్రీంకోర్టును కోరారు.

ఈ నివేదిక సుప్రీంకోర్టుకు చేరిందని, న్యాయమూర్తులు ఆ నివేదికను పరిశీలించి ధర్మాసనం ఏర్పాటు చేస్తారని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ చెప్పారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నదనేఅంశం ఆసక్తికరంగా మారింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X