వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తమిళనాడు బంద్ ప్రశాంతం
ముంబై:వెస్టిండీస్ తో జరుగుతోన్న తొలిటెస్ట్ లో తొలిరోజు భారీస్కోరుతో శుభారంభం చేసింది.ఓపెనర్లువీరేంద్ర సెహ్వాగ్ , సంజయ్ బంగర్ లు వీరొచితంగా ఆడడంతోతొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లనష్టానికి 278 పరుగులు చేసింది. బుధవారంఉదయం ముంబైలోని వాంఖేడే స్టేడియంలోప్రారంభమైన మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్చేపట్టింది.
Comments
Story first published: Wednesday, October 9, 2002, 23:53 [IST]