వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యాహ్న భోజనానికి రూ.250 కోట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని జనవరి 2వ తేదీ నుంచి అమలు చేయాలని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ఈ పథకం అమలుకు గాను 250 కోట్ల రూపాయలు కేటాయించాలని కూడా సమావేశం నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం మధ్యాహ్న భోజనం పథకం అమలుపై విస్తృతంగా చర్చించింది. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ పథకం కొన్ని చోట్ల వికటించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలనే మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ పథకం అమలు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, ఈ నిధి ద్వారా విరాళాలు సేకరించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X