వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆర్టీసి బస్సుఛార్జీలు పెంచం: సంతోష్ రెడ్డి
ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఎపియస్ఆర్టిసి) బస్సు ఛార్జీలుపెంచే ఆలోచన లేదని రవాణా శాఖ మంత్రిఎస్. సంతోష్ రెడ్డి చెప్పారు. డీజిల్ధర పెరిగినప్పటికీ ప్రయాణికులపైభారం వేయకూడదనే ఆలోచనతోబస్సు ఛార్జీలను పెంచకూడదనిఆనుకుంటున్నట్లు ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలోతెలిపారు.
Comments
Story first published: Friday, November 19, 2004, 23:53 [IST]