సత్తా చాటినసెహ్వాగ్‌: భారత్‌

హైదరాబాద్‌:నక్సలైట్లు, ఇతర తీవ్రవాదులకార్యకలాపాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోసామాజిక ఆర్ధిక పరిస్ధితులనుఅధ్యయనం చేయడానికి ఏర్పాటైనఎఐసిసి టాస్క్‌ఫోర్స్‌ సోమవారం మెదక్‌జిల్లాలో పర్యటించింది.

ఈ టాస్క్‌ఫోర్స్‌కన్వీనర్‌గా మర్రి శశిధర్‌ రెడ్డివ్యవహరిస్తున్నారు. మన రాష్ట్రంలోవివిధ ప్రజాసంఘాలతో చర్చించినఅనంతరం ఎఐసిసి అధ్యక్షురాలుసోనియాగాంధీకి మూడు నెలల్లో నివేదికసమర్పిస్తామని సోమవారం ఉదయంఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలోచెప్పారు. ఈ కమిటీ తీవ్రవాద,పౌరహక్కుల సంఘాల పలుకుబడి అధికంగాఉన్న దేశంలోని వివిధ ప్రాంతాల్లోపర్యటించి పరిస్ధితులను అధ్యయనంచేస్తుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+