వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయేంద్రతన ప్రమేయాన్ని అంగీకరించారు
హైదరాబాద్:కుట్రలు చేయాల్సిన అవసరం పోలీసులకులేదని హోం మంత్రి కె. జానారెడ్డి స్పష్టంచేశారు. కుట్రలను భగ్నం చేయడమేపోలీసుల పని ఆయన అన్నారు. కోవర్టులక్ష్మణ్ను తమపై ప్రయోగించి పోలీసులుకుట్ర చేస్తున్నారని మావోయిస్టు నాయకులుచేసిన ఆరోపణలపై ఆయన సోమవారం ఆవిధంగా ప్రతిస్పందించారు.
Story first published: Monday, November 29, 2004, 23:53 [IST]