వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కమిటీ నా ఇష్టం:కేశవరావు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కొత్తగాఏర్పాటు అయిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటిలోనిపేర్లు తన ఇష్టాను సారమే నిర్ణయమయ్యాయని...కమిటీలో వారి మనుషులు వీరి మనుషులూఅంటూ ఎవరూ లేరని.... అంతా తనమనుషులేనని పార్టీ అధ్యక్షుడు కె.కేశవరావుస్పష్టం చేశారు. శనివారం జరిగిన టిఆర్‌సిసిసిసమావేశం అనంతరం ఆయన విలేకరులసమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగారాష్ట్ర కమిటి గురించి వి.హన్మంతరావుచేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకురాగాఆవేశంగా బదులిస్తూ, పార్టీ అవసరాల దృష్ట్యాకమిటీలో ఎవరుండాలో..ఎవరు ఉండకూడదోతాను నిర్ణయించుకుంటానని, గత ఎన్నికలలోఓడిపోయిన వారిని పిసిసిలోకి తీసుకోవటం కూడాతన నిర్ణయమేనని తెలిపారు. అంటే కమిటీలోకితీసుకోని వారు అనర్హులా అని ప్రశ్నించగా ప్రశ్నించటంవిలేకరుల హక్కులాగానే తన కమిటినిర్ణయించుకోవటం తన హక్కని ఆయనజవాబిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X