వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యమదొంగ ప్రింట్లను ఎత్తుకెళ్లిన చిరు ఫ్యాన్స్
అమలాపురం:
తూర్పు
గోదావరి
జిల్లా
అమలాపురంలో
మెగాస్టార్
చిరంజీవి
అభిమానులు
జూనియర్
ఎన్టీఆర్
నటించిన
యమదొంగ
సినిమా
ప్రింట్లు
ఎత్తుకెళ్లారు.
అమలాపురంలోని
రమా
థియేటరుపై
చిరంజీవి
అభిమానులు
దాడి
చేసి
ఆ
చర్యకు
పాల్పడ్డారు.
దీంతో
పోలీసులు
కేసు
నమోదు
చేశారు.
రమా
థియేటరుపై
దాడికి
నిరసనగా
అమలాపురంలో
థియేటర్లను
మూసివేశారు.
చిరంజీవి
తనయుడు
రామచరణ్
తేజ
నటించిన
చిరుత
ఈ
నెల
28వ
తేదీన
విడుదల
కానుంది.
ఈ
స్థితిలో
యమదొంగ
సినిమా
ప్రింట్ల
అపహరణ
ఎటు
దారి
తీస్తుందోననే
ఆందోళన
చెలరేగుతోంది.
చిరుత
సినిమాను
చిరంజీవి
ప్రతిష్ఠాత్మకంగా
తీసుకుంటున్నారు.
తండ్రి
తగిన
తనయుడిగా
రామచరణ్
తేజ
నీరాజనాలు
అందుకోవాలనేది
ఆయన
కోరికగా
కనిపిస్తోంది.
Comments
Story first published: Wednesday, September 26, 2007, 23:53 [IST]