వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మూడు కమిటీలను సమావేశపర్చండి: పిజెఆర్
హైదరాబాద్:
ఉద్యోగాల్లో
తెలంగాణ
స్థానికులకు
జరిగిన
అన్యాయాన్ని
సరిదిద్దడానికి
జారీ
అయిన
610
జీవో
అమలుకు
వేసిన
మూడు
కమిటీలను
సంయుక్తంగా
సమావేశ
పర్చాలని
కాంగ్రెస్
సీనియర్
శాసనసభ్యుడు
పి.
జనార్దన్
రెడ్డి
డిమాండ్
చేశారు.
శాసనసభా
సంఘాన్ని,
అధికారుల
సంఘాన్ని,
మంత్రి
ఉపసంఘాన్ని
సంయుక్తంగా
సమావేశపర్చాలని,
లేకుంటే
ప్రయోజన
ఉండదని
ఆయన
గురువారం
మీడియా
ప్రతినిధులతో
అన్నారు.
శాసనసభా
సంఘం
సమావేశం
గురువారంనాడు
సమావేశమైంది.
610
జీవో
అమలుపై
ముఖ్యమంత్రి
డాక్టర్
వైయస్
రాజశేఖర
రెడ్డి
నాటకాలు
ఆడుతున్నారని
తెలుగుదేశం
శాసనసభ్యుడు
టి.
దేవేందర్
గౌడ్
విమర్శించారు.
ఎజెండా
లేకుండా
సభా
సంఘాన్ని
సమావేశపరచడాన్ని
ఆయన
తప్పు
పట్టారు.
జిల్లాల
మధ్య,
వ్యక్తుల
మధ్య
తగాదాలు
పెడుతూ
610
జీవో
అమలుకు
కుంటిసాకులు
చెప్పడానికి
ప్రయత్నిస్తున్నారని
ఆయన
విమర్శించారు.
Comments
Story first published: Thursday, October 11, 2007, 23:53 [IST]