వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలేశుని చెంత అజయ్, కాజోల్

By Staff
|
Google Oneindia TeluguNews
Ajay Devagan & Kajol
తిరుపతి: బాలీవుడ్ దంపతులు అజయ్ దేవగన్, కాజోల్ బుధవారం తిరుమలేశుని దర్శించుకున్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి చేసే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)అధికారులు వీరి సందర్శన సందర్భంగా మౌనం పాటించారు. దాంతో వారిద్దరు సామాన్య భక్తుల మాదిరిగానే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

సాధారణ భక్తులతో పాటు కలిసి నడుస్తూ అప్పుడప్పుడు అజయ్ దేవగన్ అభివాదం చేస్తూ కనిపించారు. బిడ్డను ఎత్తుకుని ముందు నడుస్తున్న భర్తను కాజోల్ అనుసరించడం కనిపించింది. అభిషేక్, ఐశ్వర్యా రాయ్ ల సందర్శన సందర్భంగా హడావిడి చేసిన టిటిడి అధికారులు ఆ తర్వాత మొట్టికాయలు తిన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X