బయో టెక్నాలజీ కి భలే భవిత

హైదరాబాద్: భవిష్యత్తులో దేశాభివృద్ధిలో బయో టెక్నాలజీ ప్రాధాన్యం పెరుగుతుందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో బయో ఏషియా-2008 సదస్సును అన్సారీ గురువారం ప్రారంభించారు.

అభివృద్ధి దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్న భారత్ వంటి దేశాలకు ఈ అత్యాధునిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం స్టెమ్ సెల్ సెంటర్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్ధాపన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+