రాస్తారోకో: ఇంద్రసేనారెడ్డి అరెస్టు

నార్కెట్ పల్లి వద్ద రాస్తా రోకో నిర్వహించిన బిజెపి జాతీయ కార్యదర్శి ఎన్. ఇంద్రసేనారెడ్డి సహా వంద మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని నల్లగొండ పోలీసు స్టేషనుకు తరలించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి వద్ద పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులను తొలగించి పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధిరించారు. బిజెపి రాస్తారోకోతో ఆర్టీసి ముందే బస్సులను నిలిపేసింది. రోడ్డు విస్తరణలో జాప్యాన్ని నిరసిస్తూ 8 గంటల రాస్తారోకో తలపెట్టారు.












Click it and Unblock the Notifications
