రెఫరెండం కాదు: వైయస్

ఎన్నికల్లో ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అభ్యర్థుల బలాబలాలు తదితర అంశాలు పని చేస్తాయని ఆయన అన్నారు. కేవలం తెలంగాణ అంశంపై మాత్రమే ఈ ఎన్నికలు జరగడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 18 శాసనసభా నియోజకవర్గాలకు, నాలుగు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది.












Click it and Unblock the Notifications
