వైయస్ తెలంగాణ ద్రోహి: దేవేందర్

ఎన్నికలను ఆహ్వానించడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు మామూలు విషయంగా మారిందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల అనంతరం తెలంగాణపై వేసిన తమ పార్టీ కమిటీ సమావేశమవుతుందని ఆయన చెప్పారు. తెరాసను ఆయన బూటకపు పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ సెంటిమెంటు గురించి మాట్లాడుతున్న తెరాస ఈ ప్రాంత సమస్యలపై ఎప్పుడైనా ఉద్యమాలు చేపట్టిందా అని అడిగారు. ప్రజలను చైతన్యవంతులను చేయకుండా మాటిమాటికీ ఎన్నికలను ఆహ్వానించడం ఉద్యమ పార్టీ లక్షణమా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications
