అల్లు అరవిందే చూస్తున్నారు: చిరింజీవి

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి గురువారం పోలింగ్ జరిగింది. చిరంజీవి కన్నా ముందే వచ్చి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్, బావ మరిది అల్లు అరవింద్ ఓటు వేసి వెళ్లారు.












Click it and Unblock the Notifications