పతాకకు అవమానం: అద్వానీపై కేసు

రాజ్యాంగం ప్రకారం జాతీయ పతాకను వ్యాపారీకరించడం సరికాదని రాజ్ కుమార్ అన్నారు. జాతీయ పతాకపై ఏ విధమైన అక్షరాలను ముద్రించకూడదని ఆయన అన్నారు. అతిథుల, తదితరుల వేదిక అలంకరణకు కూడా వాడకూడదని ఆయన అన్నారు. అద్వానీ పుస్తకం కవర్ త్రివర్ణాలను బ్యాక్ గ్రౌండుగా ఇచ్చారని, పుస్తకం కవర్ హోర్డింగ్స్ ను కూడా నగరంలో ప్రదర్శించారని ఆయన విమర్శించారు. ఇదంతా అద్వానీ సమక్షంలోనే జరిగిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
