కెసిఆర్ తో ఫెర్నాండెజ్ మంతనాలు

కెసిర్ తో బహు జనసమాజ్ పార్టీ (బిఎస్పీ) నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి మంగళవారం కెసిఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని ఆమె కెసిఆర్ ను కోరారు. కెసిఆర్ ఆ సమయంలో కూడా అనుకూలంగా ప్రతిస్పందించారు. కనీస ఉమ్మడి ప్రణాళిక (సిఎంపి)లో ఇచ్చిన హామీ మేరకు యుపిఎ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదని, అందువల్ల తెరాస బలపరీక్షలో మన్మోహన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం అవసరమని ఆమె కెసిఆర్ తో అన్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కలిసి పనిచేద్దామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేద్దామని ఆమె కెసిఆర్ తో చెప్పారు.












Click it and Unblock the Notifications
