సినీ ప్రముఖులకు చిరంజీవి తేనీటి విందు

రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ విందును సహజంగానే అర"విందు" పర్యవేక్షించారు. ఆహ్వాన సంఘం బాధ్యతలను తమ్మారెడ్డి భరద్వాజ స్వీకరించారు. తాను సినిమా పరిశ్రమను వీడిపోవడం లేదని, ఇది వీడ్కోలు సమావేశం కాదని చిరంజీవి అన్నారు. ఈ విందు సమావేశానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరు కాలేదు. మోహన్ బాబు ఈ టీపార్టీకి హాజరు కావడం విశేషం. నాగార్జున, వెంకటేష్, దర్శకుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications