మూడవ రోజుకు చేరిన సర్పంచ్ ల నిరాహారదీక్ష
హైదరాబాద్: సర్పంచ్ నిధులు,విధులు ఇవ్వాలని కోరుతూ ఇందరిపార్క్ వద్ద సర్పంచ్ లు చేస్తున్న నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరింది. తమ డిమాండ్లు ఆమోదించేవరకు దీక్ష విరమించమని వారు స్పష్టం చేసారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ల అధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయాల ముట్టడి చేపట్టారు. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జేసీ దివాకరరెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications