మడమ వెనక్కి తిప్పం: వైయస్

కరీంనగర్ జిల్లా అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ వెనకబాటును పోగొట్టేందుకే 40 వేల కోట్ల రూపాయలతో ప్రాణహిత - చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టుకు చేపట్టామని ఆయన చెప్పారు. పత్తి రైతులకు క్వింటాలుకు 3 వేల రూపాయల మద్దతు ధర ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications