హైదరాబాద్:
దర్శకుడు,
రచయిత,
నిర్మాత,నటుడు
పోసాని
కృష్ణమురళీ
శనివారం
పీఆర్పీ
పార్టీలో
చేరారు.
ఆ
పార్టీ
అధ్యక్షుడు
చిరంజీవి
సమక్షంలో
ఆయన
చేరిక
జరిగింది.
ఈ
సందర్భంగా
పోసాని
మాట్లాడుతూ
ప్రజారాజ్యం
పార్టీ
విధివిధానాలు
నచ్చాయని,
అందుకే
ఆ
పార్టీలోకి
చేరాలని
నిర్ణయం
తీసుకున్నట్లు
ఆయన
తెలిపారు.తన
వంతు
పార్టీ
అభివృద్ధికి,
రాష్ట్ర
ప్రజలకు
అంకిత
భావంతో
సేవ
చేస్తానని
అన్నారు.
మా
అమ్మా
నాన్మలను
ఎంతో
ఇష్టపడతానో
పీఆర్పీనీ
అంతే
ఇష్టపడతానని
పోసాని
పేర్కొన్నారు.