వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ సంస్ధల మీద ఉగ్రవాదుల కన్ను

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగళూరు : దేశ ఐటీరాజధానిపై ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే నిఘావర్గాల సమాచారంతో నగరంలోని అన్నీ ఐటీ సంస్థల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేస్తున్నట్టు బెంగుళూరు పోలీసులు తెలిపారు. ఇన్ఫోసిస్‌, విప్రో... తదితర కంపెనీలకు కొన్ని బెదిరింపు మెయిళ్లు అందాయని వాటిపై కూడా విచారణ చేస్తున్నట్టు నగర సంయుక్త కమిషనర్‌ గోపాల్‌ హసూర్‌ తెలిపారు.

గత ఏడాది కోరమంగళ, హోసూర్ పరిసరాల్లో తీవ్రవాదులు బాంబులు పేల్చిన విషయం విదితమే. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ రాజధాని అయిన బెంగళూరును దెబ్బతీయాలని తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X